Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Thursday, August 10, 2006
1_6_171 కందము జ్యోతి - విజయ్
కందము
మతిఁ బాండుకుమారుల పం
చత విని దుర్యోధనుండు సంతసపడియెన్
హితుఁ డయిన పురోచను పం
చత కెంతయు జాతదుఃఖచంచలుఁ డయ్యెన్.
(పాండవుల మరణానికి దుర్యోధనుడు సంతోషించాడు. పురోచనుడి మరణానికి దుఃఖించాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment