చంపకమాల
ఉఱఁడు సురేంద్రు నైన బలియుండు హిడింబుఁడు వానిబారికిన్
వెఱవనివారలుం గలరె వీరలు ముంద రెఱుంగ రక్కటా
యెఱిఁ గిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చకే
మఱి శయనింతురే కడుఁ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై.
(హిడింబుడు దేవేంద్రుడిని కూడా లెక్కచేయడు. అతడికి భయపడనివాళ్లు లేరు. వీళ్లకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఇలా పడుకొంటారా! బుద్ధిహీనులై పెద్ద పొరపాటు చేశారు.)
No comments:
Post a Comment