వచనము
అమ్మహాధ్వని విని కుంతియుఁ గొడుకులను మేల్కని తమసమీపంబున నతిమానుషం బయిన రూపసౌందర్యములతో నున్న హిడింబం జూచి యిది వనదేవతయో సురకన్యయో యనుచు విస్మయంబంది రంతం గుంతి శాంతవచనంబుల నీ వెందులదాన విట కేల వచ్చి తని యడిగిన నది యి ట్లనియె.
(ఆ శబ్దానికి కుంతీదేవి, పాండవులు మేలుకొని దగ్గరలో ఉన్న హిడింబను చూసి ఆశ్చర్యపడ్డారు. తరువాత కుంతి మెల్లని మాటలతో - నువ్వు ఎక్కడి దానివి? ఇక్కడికెందుకు వచ్చావు? - అనగా హిడింబ ఇలా చెప్పింది.)
No comments:
Post a Comment