వచనము
అనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దన బాంధవులు విన ని ట్లనియె.
(కుంతి అలాగేనని వెళ్లి, ఏడుస్తున్న వారిని చూసి ఏమీ అడగలేక ఊరకుండగా, ఆ విప్రుడు తన బంధువులు వినేలా ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment