Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, August 12, 2006
1_6_254 కందము శిరీష - వసంత
కందము
మనుజులకు నెవ్విధంబున
ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపఁగఁ జన
దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్.
(ఏ విధంగానూ దాటరానిదైన ఆపద విషయంలో బాధపడకూడదని తెలిసికూడా ఎలా అని బాధపడవచ్చా?)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment