Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Wednesday, August 16, 2006
1_7_27 కందము కిరణ్ - వసంత
కందము
ధరణిఁ గల రాజులెల్లను
బురుడున గాంపిల్య నగరమున కరిగెద రొం
డొరులం గడవఁగ నని భూ
సురవరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథయెల్లన్.
(రాజులందరూ ద్రుపదుడి కాంపిల్యనగరానికి వెడుతున్నారు - అని ఆ విప్రుడు చెప్పాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment