వచనము
ఇ ట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి ప్రలాపించుచున్న నాతని నభినవ యౌవన విభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణ బాధిత యై తన రూపంబుఁ జూపి మధుర వచనంబుల ని ట్లేల మోహగతుండ వయి తని పలికిన దానికి సంవరణుం డిట్లనియె.
(ఇలా ఆమె అదృశ్యమైపోగా సంవరణుడు ఆమె కనపడక దుఃఖించాడు. అప్పుడు ఆమె అతడి ఎదుట నిలిచి - ఇలా ఎందుకు మోహగతుడివయ్యావు? - అని అడగగా సంవరణుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment