Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Sunday, November 19, 2006
1_7_218 వచనము ప్రకాష్ - వసంత
వచనము
కని త మ్మెఱింగించి యతిస్నేహంబున నయ్యుధిష్ఠిరునకుం గుంతీదేవికి మ్రొక్కి భీమార్జుననకులసహదేవులం గౌఁగిలించుకొని పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న వారల కుశలం బడిగి ధర్మరా జి ట్లనియె.
(ధర్మరాజు వారిని కుశలమడిగి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment