వచనము
వెండియు వారల నిమ్ముగా నెఱుంగవేఁడి తనపురోహితుం బుత్తెంచినం బురోహితుండును బ్రాహ్మణసమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్ఘ్యాదివిధుల నర్చితుం డయి యిట్లనియె.
(ఇంకా వారి విషయం తెలుసుకొని రమ్మని తన పురోహితుడిని పంపగా, అతడు పాండవులను చూసి, వారి అర్ఘ్యాది పూజలు అందుకొని ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment