వచనము
ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయనుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె.
(ధర్మసూక్ష్మత నిర్ణయించటం మనకు అసాధ్యం. వ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే అదే ఇప్పుడు కర్తవ్యం - అనగా వ్యాసుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment