వచనము
కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి కీర్తింబ్రతిష్టించి పైతృకంబగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధప్రణయుండ వయి కీర్తి నిలుపు మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె.
(పాండవులతో స్నేహంగా ఉండి, కీర్తిని నిలుపు - అని భీష్ముడు అనగా ద్రోణుడు సంతోషించి, దుర్యోధనుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment