వచనము
అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవరసహితుం డయి కొన్ని దివసంబులు వసియించి యొక్కనాఁడు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షిపితృతర్పణంబులు సేసి.
(గంగాతీరంలో కొన్నిరోజులు గడిపి ఒకరోజు వేకువనే లేచి, స్నానం చేసి, దేవ ఋషి పితృ తర్పణాలు చేసి.)
No comments:
Post a Comment