వచనము
ఏను వంద యను నప్సరసఁ గుబేరుననుంగ నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్బుదయు లతయు ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులందున్న వారలు వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు మనిన దానికి నర్జునుం డి ట్లనియె.
(నేను కుబేరుని స్నేహితురాలిని, అప్సరసను. నా స్నేహితురాండ్రు నలుగురు నా లాగానే ఆ తీర్థాలలో ఉన్నారు. వారికి కూడా శాపవిమోచనం కలిగించు - అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment