వచనము
వినవయ్య యే మేవురము నఖిలలోకపాలకపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి.
(ఒకరోజు మేము భూలోకానికి వచ్చి అడవిలో ఒంటరిగా కూర్చున్న ఒక బ్రాహ్మణుడి తపస్సు చెడగొట్టాలని.)
No comments:
Post a Comment