Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Tuesday, December 05, 2006
1_8_167 కందము వోలం - వసంత
కందము
నరునికి యెఱిఁగి కృష్ణుడు
తిరముగ దయతోఁ బ్రభాసతీర్థమునకు నొ
క్కరుఁడ చనుదెంచె సర్వే
శ్వరుఁ డెప్పుడు భక్తులకుఁ బ్రసన్నుఁడ కాఁడే.
(అర్జునుడు ఉన్నాడని తెలుసుకొని కృష్ణుడు ఆ ప్రభాసతీర్థానికి వచ్చాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment