Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Tuesday, December 05, 2006
1_8_170 వచనము వోలం - వసంత
వచనము
అనిన విని నగుచు నబ్జనాభుం డర్జును నతిస్నేహంబునం గౌఁగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి యాతనితీర్థాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుం డగుటయు నుపలక్షించి ద్వారకాపురంబునకుఁ దోడ్కొని యరిగి.
(కృష్ణుడు అతడిని ద్వారకకు పిలుచుకొనివెళ్లి.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment