వచనము
ఇ ట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి తత్సమీపగతుం డై తోడ్కొని యాతనికి న ప్పర్వత రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి యిద్దఱు నొక్కవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల నుండు నంత.
(అర్జునుడికి ఆ పర్వతంలోని అందమైన ప్రదేశాలను చూపుతూ విహరించాడు. తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.)
No comments:
Post a Comment