అక్కర
వనమునఁ బదియు రెండేఁడు లజ్ఞాతవాస మొక్కేఁడు
జనపదంబున నుండి తపన నయ్యేండ్లు సలిపి సద్వృత్తు
లనఘులు మును వేఁడి కొనక మఱి భారతాజి సేయంగ
మొనసిరి పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ.
(పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చేసిన తర్వాత కూడా పాండవులకు రాజ్యభాగం లభించకపోవడం వల్ల వారు భారతయుద్ధానికి తలపడ్డారు.)
No comments:
Post a Comment