Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, October 29, 2005
1_4_45 కందము వోలం - శ్రీహర్ష
కందము
ఆ యమునాద్వీపమున న
మేయుఁడు కృష్ణుం డయి పుట్టి మెయిఁగృష్ణద్వై
పాయనుఁ డనఁ బరగి వచ
శ్శ్రీయుతుఁడు తపంబునంద చిత్తము నిలిపెన్.
(నల్లనివాడైన అతడు ఆ యమునాద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది తపస్సులో దృష్టి నిలిపాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment