వచనము
ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్జితంబు బైన యపరిమితధనంబులఁ దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి వారివలన ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత.
(ఇలా పాండురాజు దిగ్విజయం చేసి తెచ్చిన సంపదను ధృతరాష్ట్రుడి అనుమతితో పెద్దలకు ఇచ్చి సుఖంగా ఉండగా.)
No comments:
Post a Comment