చంపకమాల
జనపతి యైనవానికిఁ బ్రచండమహాతుములాహవాంతరం
బున మృతిఁబొందియెండె మఱి పుత్త్రులపైఁ దనరాజ్యభార మె
ల్లను నియమించి యేఁగి గిరులం దప మొప్పఁగఁ జేసి యెండెఁ గా
కనిమిషలోకభోగసుఖ మందఁగఁ బోలునె శాశ్వతంబుగన్.
(రాజు యుద్ధంలో మరణించి కానీ, రాజ్యభారం కొడుకులకు అప్పగించి తపస్సు చేసి కానీ స్వర్గాన్ని పొందగలడే కానీ వేరే విధంగా పొందగలడా?)
No comments:
Post a Comment