వచనము
రాజయ్యెడువాఁడు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు నేను షడంగసహితంబుగా వేదాధ్యయనంబు సేసియు నర్థశాస్త్రంబునందుఁ గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం బరచక్రంబులకుం బ్రతివ్యూహంబులు రచియింప నేరమింజేసి రాజ్యంబునకుఁ దగకున్న.
(నేను వేదాలు చదివి నీతిశాస్త్రం నేర్చుకున్నా, అంధుడిని అవటం చేత యుద్ధాల్లో వ్యూహాలు కూర్చలేక, రాజ్యపాలనకు తగినవాడిని కాకపోవటం చేత.)
No comments:
Post a Comment