వచనము
ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు శిలోంఛవృత్తి భైక్షసంపాదిత కుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని నమస్కరించి యి ట్లనియె.
(ఫలం కోరేవాడు దాని దోషాలను చూడడు. కాబట్టి నువ్వు అతడి దగ్గరకు వెళ్లు - అన్నాడు. ద్రుపదుడు అలాగే యాజుడి దగ్గరకు వెళ్లి.)
No comments:
Post a Comment