Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Monday, November 13, 2006
1_7_206 వచనము ప్రకాష్ - వసంత
వచనము
వీ రెవ్వరో యెం దుండుదురో యెఱుంగవలయు నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్రు లెల్ల విస్మితు లయి యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె.
(వీరెవరో, ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి - అని ఆ రాజకుమారులు ఆశ్చర్యపోగా కృష్ణుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment