చంపకమాల
పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి తత్స్వయం
వరమునఁ బత్నిఁగాఁ బడసె వారిరుహాయత నేత్రఁ గృష్ణ నీ
ధరణిసురాన్వయోత్తముఁడు ధర్మవిధిం జెపుఁడయ్య యింక నె
వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపఁగన్.
(ఇతరులకు సాధ్యం కాని గొప్పపని చేసి ఇతడు ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇతడిని జయించటం ఎవరికి సాధ్యమో చెప్పండి.)
No comments:
Post a Comment