తేటగీతి
నన్ను నీ నర్హు లెల్ల నిం దున్నవారు
వార యెఱిఁగి చేయుదురు వివాహ మనుచు
వనజనేత్ర యంతఃపురంబునకుఁ జనియె
నరిగెఁ దన లతాగృహమున కర్జునుండు.
(నన్ను ఇవ్వటానికి అర్హులైనవారంతా ఇక్కడే ఉన్నారు. వాళ్లే తెలుసుకొని వివాహం చేస్తారు - అని సుభద్ర అంతఃపురానికి వెళ్లింది. అర్జునుడు తన పొదరింటికి వెళ్లాడు.
No comments:
Post a Comment