వచనము
మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె నని పరమప్రీతహృదయులై పలికి పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి వారేవురకు నేకాంతంబున ని ట్లనియె.
(నారదుడు వారిని ఆశీర్వదించి, ద్రౌపదిని పొమ్మని పాండవులతో రహస్యంగా ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment