Wednesday, May 30, 2007

2_1_2 వచనము కిరణ్ - వసంత

వచనము

అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుం డయి యున్న యర్జునున కతిప్రీతిం గృతాంజలి యయి మయుండి ట్లనియె.

(కథకుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులతో ఖాండవదహనం వరకూ జరిగిన కథను చెప్పాడు. ఖాండవదహనం తరువాత కృష్ణుడితో కలిసి ధర్మరాజు దగ్గర ఉన్న అర్జునుడితో మయుడు ఇలా అన్నాడు - అని ఉగ్రశ్రవసుడు మళ్లీ కథను ప్రారంభించాడు.)

No comments: