Monday, February 20, 2006

1_4_218 వచనము వసు - విజయ్

వచనము

మఱియు నత్యంతశోకార్ణవంబున మునింగిన తల్లిని మఱదండ్రను నాశ్వాసించి యరాజకం బయిన రాజ్యం బకలంకంబుగాఁ బ్రతిపాలించుచున్న కొడుకు నఖిల ధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యిట్లనియె.

(తరువాత భీష్ముడు తల్లినీ, మరదళ్లనూ ఓదార్చి రాజ్యపాలన సాగిస్తుండగా సత్యవతి అతడితో ఇలా అన్నది.)

No comments: