Tuesday, October 04, 2005

1_2_19 కందము కృష్ణ - విజయ్

కందము

అమరారి మర్దనుఁడు
చక్రము గ్రక్కున నేయ రాహుకంఠము దెగి దే
హము ధరణిఁ బడియెఁ దన్ముఖ
మమృత స్పర్శమున నక్షయంబై నిలిచెన్.

(విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించగా రాహువు కంఠం తెగి దేహం నేల మీద పడింది. తల మాత్రం అమృతస్పర్శ వల్ల అక్షయమై నిలిచింది.)

No comments: