కందము
ఇమ్ముగ సరస్వతీ తీ
రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధిమా
ర్గమ్మున సద్గుణసముదా
యమ్మెసగఁగఁ జేసె సత్త్రయాగము నిష్ఠన్.
(మతినారుడు సరస్వతీనది తీరాన పన్నెండు సంవత్సరాలు సత్త్రయాగం చేశాడు.)
Thursday, November 10, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment