కందము
నలుగురు నాలుగు వేద
మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్
వెలయంగ సంస్తుతించుచు
నలఘులు మా కభయ మభయి మని రయ్యనలున్.
(ఆ నలుగురూ వేదమంత్రాలతో స్తోత్రం చేస్తూ అభయం ఇమ్మని అగ్నిదేవుడిని ప్రార్థించారు.)
Saturday, December 09, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment