Friday, April 07, 2006

1_5_115 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దానిం జూచి పాండురాజు సంభ్రమంబునఁ బఱతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి గాంధారీధృతరాష్ట్రులకుఁ బుత్త్రశతంబు పుట్టుట విని ఋషులవలన దివ్యమంత్రోపదేశంబుఁ గొని.

(అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయి, కొడుకును ఎత్తుకొని, కుంతితో దేవాలయానికి వెళ్లి, తిరిగి ఆశ్రమానికి వచ్చి, సుఖంగా ఉండసాగాడు. గాంధారీ ధృతరాష్ట్లులకు వందమంది కొడుకులు పుట్టారని విని ఋషుల దగ్గర మంత్రోపదేశం పొంది.)

No comments: